Krishana

7 మండలాల్లో 5 చెక్ పోస్టులు…

<p>తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు&period;&period; డివిజన్ పరిధిలో తెలంగాణ సరిహద్దుగా ఉన్న 7మండలాల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 5 చెక్ పోస్టులు ఏర్పాటుచేశామని ఏ సి పి రమేష్ అన్నారు&period; డివిజన్ పరిధిలో…

Read more

దేవినేని ఉమా అరెస్ట్…

<p>ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్ కలకలం రేపింది&period; ఇసుక దోపిడీకి నిరసనగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ లో&period;&period; ఇసుక కుప్పపై కూర్చొని దేవినేని ఆందోళన వ్యక్తం చేశారు&period; దీంతో పోలీసులు అరెస్ట్ చేసి&period;&period; విజయవాడ వన్…

Read more

నోరు విప్పితే చాలు పచ్చి బూతులే….

<p>ఆయనొక ఏఈఓ … విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద విధులు నిర్వహిస్తూ&period;&period; ఆలయానికి వచ్చిన భక్తుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి&period;<br &sol;>కానీ ఆయన మాత్రం నోరు విప్పితే చాలు పచ్చి బూతులే&period;&period; గతంలోనూ పలుమార్లు బూతులు తిడుతూ మీడియాలో వెలుగులోకి వచ్చారు&period;…

Read more

చేతికొచ్చిన పంట దక్కించుకోవడానికి నానా కష్టాలు…

<p>చేతికొచ్చిన వరి పంట దక్కించుకోవడానికి రైతులు నానా కష్టాలు పడ్డారు&period; ఆకాశం ఒక్కసారిగా మేగావృతమై చిరుజల్లులు పడటంతో పండించిన పంట చేతికి రాదేమోనని రైతు గుండెల్లో గుబులు మొదలైంది&period; కృష్ణ జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు&comma; నాగాయలంక&comma; అవనిగడ్డ మండలంలో బిపిటీ…

Read more

తొమ్మిది మందికి యావజ్జీవ కారాగారశిక్ష..

<p>2006లో టీడీపీ కార్యకర్త నరసింహయ్య పై కాంగ్రెస్ వర్గీయులు రాళ్లతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో తొమ్మిది మందికి నందిగామ 16à°µ అదనపు న్యాయమూర్తి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు&period; ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడులో à°ˆ…

Read more

గన్నవరంలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

<p> కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ&period; వల్లభనేని అరుణ చారిటబుల్ ట్రస్టు ద్వారా 5లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను వంశీ ప్రారంభించారు&period; ఎమ్మెల్యే…

Read more

సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు..

<p>కార్తీక మాస పౌర్ణమి సోమవారం పర్వతనాన్ని పురస్కరించుకుని హంసలదీవి గ్రామ సమీపంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణా సాగర సంగమం&comma; సముద్ర తీరం భక్తజన సందోహంగా మారింది&period; వేలాదిగా భక్తులు తరలిరావడంతో సముద్ర తీరం భక్తులతో తిక్కిరిసింది&period; సముద్ర తీరానికి సుదీర…

Read more

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న రాజబాబు..

<p>కృష్ణాజిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గంలో తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకిలో ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు&period; రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు ప్రాధాన్యత ర్యాలీలో కృష్ణాజిల్లా కలెక్టర్ రాజాబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు&period; ఆయనతోపాటు…

Read more

సిపిఎం అఖిలపక్ష సమావేశం డిమాండ్స్

<p>ఎన్టీఆర్ జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించారు&period; ఎకరానికి ఆహార పంటకు 50&comma;000 ఉద్యానవన పంటలకు 75000 వాణిజ్య పంటకు లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలి&period; పంట బీమా వాతావరణ బీమా పథకాలను అమలు చేసి పూర్తిగా నష్టపరిహారం ఇప్పించాలి&period;…

Read more

అల్లుడు మామను దారుణంగా హత్య చేసిన వైనం

<p>ఏలూరు జిల్లా పెదవేగి మండలం అంకన్న గూడెం లో దారుణ హత్య జరిగింది&period; మరీదు రామాంజనేయులు అనే వ్యక్తిపై అతని సొంత అల్లుడు కట్టా సాయి కుమార్&comma; కుటుంబ సభ్యులు కత్తితో దాడి చేశారు&period; తీవ్ర గాయాలు పాలైన రామాంజనేయులను ఏలూరు…

Read more