Krishana

మట్టి తోలకాలను అడ్డుకున్న గ్రామస్తులు..

<p>రెడ్డిగూడెం మండలం నుండి విస్సన్నపేట ప్రవేట్ స్థలంలో భారీగా తోలక నిర్వహిస్తున్న తోలకం దారులను స్థానిక ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నారు&period;&period; అనుమతులు లేకుండా తోలకాలు నిర్వహిస్తున్నా అధికారులు స్పందించడం లేదని తెలుపుతున్నారు&period;&period; పక్క మండలాల నుండి మట్టితోలకాల నిర్వహించడంతో స్థానిక ట్రాక్టర్…

Read more

విజయవాడ దుర్గగుడి చైర్మన్ పై దాడి…

<p>దుర్గగుడి చైర్మన్ పై సాయంత్రం 5 à°—à°‚à°Ÿà°² సమయంలో దాడి జరిగింది&period; ఇటీవల కర్నాటి చైర్మన్ నాన్న చనిపోయారు ఆయన సమాధి వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టేందుకు వెళుతున్నారు&comma; సమాధి క్లిన్ చేసినందుకు దైవసహయం అనే వ్యక్తికి 200 రూపాయలు…

Read more

ముందస్తు బెయిల్‌ విచారణ వాయిదా….

<p>అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది&period; ఈనెల 29à°•à°¿ విచారణను హైకోర్టు వాయిదా వేసింది&period; కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం…

Read more

యాంటీ మైక్రోబియల్ అవగాహనా ర్యాలీ..

<p>ప్రపంచ యాంటీ మైక్రోబియల్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా à°ˆ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ&lpar;WHO&rpar; చే తీర్మానించబడిన నినాదం &&num;8221&semi; PREVENTING ANTI MICROBIAL RESISTANCE TOGETHER &&num;8220&semi;&period; à°ˆ సందర్బంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు ఆధ్వర్యంలో విజయవాడ…

Read more

బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ముఖ్యమంత్రి ధ్యేయం…

<p>బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్పష్టం చేశారు&period; చల్లపల్లి మండలంలోని నాలుగు లంక గ్రామాల రైతులకు లీజు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు&period; à°ˆ…

Read more

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రమాదేవి…

<p>ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ప్రారంభించారు&period; అనంతరం తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ…&period; పార్టీ బలోపేతం చేయడానికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని తెలిపారు&period; పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా నందిగామ ఎమ్మెల్యే టిక్కెట్…

Read more

అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు..

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&period; బాపులపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి మూల్పురి సాయి కల్యాణి ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు……మాజీ ముఖ్యమంత్రి&comma; ప్రధాన ప్రతిపక్ష నేత&comma; తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు…

Read more

జగన్ ఆంధ్రప్రదేశ్ ని గుంతలప్రదేశ్ గా మార్చేశాడు- జ్యోతుల నెహ్రూ

<p>జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ à°—à°¾ మారిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు&period;తెలుగుదేశం పార్టీ&comma;జనసేన పార్టీ ఆద్వర్యంలో జ్యోతుల నెహ్రూ&comma; ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి సూరంపాలెం బాలు జనసేన&comma; టిడిపి నాయకులకు తో…

Read more

కొడాలి నానిపై ఫైర్ అయిన వెనిగండ్ల రాము..

<p>చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషకరం&comma; త్వరలోనే స్క్వాష్ పిటిషన్ కూడా అనుకూలంగా వస్తుంది&period; ఎంతో పేరుగాంచిన గుడివాడ&comma; నాని పనితనంతో గుంతల వాడగా మారింది&period; గుడివాడలో రోడ్లు వేయ్యనని పబ్లిక్ మీటింగ్ లో&comma; కొడాలి నాని నీసిగ్గుగా చెబుతున్నాడు హైదరాబాద్లో ఉండే…

Read more

కార్తీక మొదటి సోమవారం ప్రాముఖ్యత..

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా గన్నవరం లో శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం లో పోటెత్తిన భక్తులు&comma; ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు à°† శివుని దర్శించుటకు క్యూ…

Read more