Kurnool

పింఛన్ కానుక పెంపు కార్యక్రమం..

<p>ఈరోజు గుత్తి పట్టణంలో వైయస్సార్ పింఛన్ కానుక పెంపు 3000 రూపాయలు పంపిణీ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు వై&period;వెంకట్రామిరెడ్డి గారు మాట్లాడుతూ&period;&period; మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల హామీలో భాగంగా అవ్వ తాతలకు…

Read more

శ్రీశైలం చేరుకున్న అయోధ్య అక్షింతలు..

<p>శ్రీశైలం క్షేత్రానికి మంగళవారం అయోధ్య రామమందిరం నుంచి శ్రీరాముని అక్షింతలు చేరుకున్నాయి&period; à°ˆ పరమ పవిత్రమైన శ్రీరాముని అక్షింతలకు స్థానికలు మల్లికార్జునస్వామి&comma; భ్రమరాంబికాదేవి ప్రధానాలయం ముందుభాగంలో గంగాధర మండపము వద్ద అక్షింతలకు ప్రత్యేక పూజాదికాలు జరిపించి&comma; క్షేత్రపరిధిలో కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు&period;…

Read more

కత్తితో దాడి.. బయటకు వచ్చిన ప్రేగులు..

<p>తాడపత్రి పట్టణంలోని నూతన సంవత్సర వేడుకలలో శివాలయం వీధిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద జింక వెంకటరమణ నివాసం ఉండేవాడు&period; అతను బండల పాలిష్ ఫ్యాక్టరీలలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు&period; రమేష్ అనే వ్యక్తితో అవసరం నిమిత్తం కోసం డబ్బులు…

Read more

శ్రీశైలంలో భారీ ట్రాఫిక్ జామ్….

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ పెరిగింది సాక్షి గణపతి ఆలయం నుంచి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది&period; రోడ్లపై కార్లు బస్సులు నిలిచిపోయాయి సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది&period; వరుస…

Read more

జీవో నెం 512 రద్దు చేయాలని ధర్నా

<p>జీవో నెంబర్ 512ను వెంటనే రద్దు చేయాలని కర్నూలు జిల్లా పత్తికొండలో ధర్నా చేశారు న్యాయవాదులు&period; పట్టణంలోని న్యాయవాదులు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు&period; ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో &lpar;27&sol; 2023&rpar;…

Read more

నంద్యాలలో చైన్ స్నాచర్ అరెస్ట్

<p>కర్నూల్ జిల్లా నంద్యాలలో అంతర్ రాష్ట్ర చైన్ స్నాచర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు&period; పరారీలో మరో ఛైన్ స్నాచర్ ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు&period; వారి వద్ద నుండి సుమారు 28&period;8 తులాల బంగారం&comma;…

Read more

తెలుగు రాష్ట్రాలను కలిపే వంతెన ప్రారంభం..

<p>కర్నూలు జిల్లా నందవరం మండలం నాగులాదిన్నె దగ్గర 42 కోట్లతో నిర్మించిన రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే నాగులాదిన్నె వంతెన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి&comma; ఎమ్మెల్యే చెన్నేకేశావా రెడ్డి&comma; తెలంగాణ రాష్ట్ర అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు&comma;…

Read more

కారును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

<p>నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై à°—à°² వెల్దండ మండలం కొట్ర శివారులో కారు ద్విచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు&period;&period; హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ కు చెందిన కొరివి రాకేష్ &lpar;30&rpar;…

Read more

బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..!

<p>ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవమని టీడీపీ నేత&comma; పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీ బుద్దా వెంకన్న అన్నారు&period; పులివెందులలో కూడా ముఖ్యమంత్రి జగన్ ను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు&period; రాయలసీమ ప్రజలు జగన్ ను నమ్మడం లేదని à°ˆ…

Read more

ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు…

<p>శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు&period; ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా à°ˆ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి à°—à°¤ సంవత్సరం కంటే కొద్దిగా ఆదాయం పెరిగింది&period;…

Read more