Kurnool

పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య..

<p>నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది&period; కన్న తల్లే తన బిడ్డల్ని గొంతు నులిమి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది&period; à°ˆ ఘటన జిల్లాలోని నల్లమల లోతట్ట ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పేటలో జరిగింది&period; వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని చిన్న…

Read more

మంత్రి స్థానిక మహిళలతో డ్యాన్స్ చేస్తూ పర్యటన..

<p>శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి పెనుకొండ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ పర్యటించారు&period; à°ˆ సందర్భంగా రొద్దం మండలంలోని పల్లె పల్లెన ఉషమ్మకు మహిళలు ఘన స్వాగతం పలికారు&period;…

Read more

చిన్నారి ప్రాణం తీసిన నిమ్మకాయ..

<p>అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది&period; ముక్కు పచ్చలారని చిన్నారిని నిమ్మకాయ బలిగొంది&period; à°ˆ సంఘటన పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో చోటు చేసుకుంది&period; కుటుంబ సభ్యుల కథనం మేరకు&period;&period; గ్రామానికి చెందిన గోవిందరాజు&comma; దీప దంపతులకు ఏడేళ్ల…

Read more

ఘనంగా శ్రీ భోగేశ్వర స్వామి వారి పూజలు..

<p>అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో వెలసిన శ్రీ భోగేశ్వర స్వామి వారి మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి&period; à°ˆ సందర్బంగా స్వామివారికి పంచామృతాలు&comma; సుగంధ ద్రవ్యాలు&comma; విభూది&comma; పసుపు&comma; à°—à°‚à°§à°‚&comma; కుంకుమ&comma; రుద్రాక్ష&comma; పుష్ప&comma; జల&comma; ఫలరసాలతో అభిషేకాలు నిర్వహించారు&period;…

Read more

వైసీపీకి మరో నేత దూరం…

<p>ఏపీ అధికార పక్షం వైసీపీకి మరో నేత దూరమయ్యాడు&period; కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు&period; అంతేకాదు&comma; తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు&period; సంజీవ్ కుమార్ ను ఇటీవల వైసీపీ అధినాయకత్వం కర్నూలు…

Read more

బీపీసీఎల్ డిపో ఎదుట ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల నిరసన..

<p>అనంతపురం జిల్లా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టం డ్రైవర్లకు శాపంగా మారిందని వెంటనే à°† చట్టాన్ని రద్దు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు&period; గుత్తి పట్టణ శివార్లలోని బీపీసీఎల్ డిపో ఎదుట బుధవారం డ్రైవర్లు నిరసన…

Read more

జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు..

<p>రాతియుగం వైపు వెళతారా… స్వర్ణయుగం కోసం నాతో వస్తారా&quest; అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు&period; వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని విమర్శించారు&period; ఆళ్లగడ్డలో నిర్వహించిన &&num;8216&semi;à°°à°¾ కదలిరా&&num;8217&semi; బహిరంగసభలో జగన్ సర్కార్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు&period; ఐదేళ్లలో యువత నిరుద్యోగులుగా మారారని…

Read more

22వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం…

<p>నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 22à°µ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది&period; à°ˆ సమావేశం సుమారు 4 గంటలపాటు కొనసాగింది&period; అనంతరం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మీడియాతో…

Read more

నిజం గెలవాలి యాత్ర….

<p>కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో &&num;8220&semi;నిజం గెలవాలి యాత్ర&&num;8221&semi; లో భాగంగా నారా భువనేశ్వరి పర్యటించారు&period; చంద్రబాబు అక్రమ అరెస్టుకు మనస్తాపానికి గురై మృతి చెందిన గొనపాడు గోపాల్ కుటుంబాన్ని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు&period; వారి కుటుంబానికి à°…à°‚à°¡à°—à°¾ ఉంటామని…

Read more

చేపలు పట్టడానికి వెళ్లి మృత్యువాత..

<p>కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఒంటెడుదిన్నె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది&period; గ్రామంలో నివాసం ఉంటున్నా గణపతి అనే వ్యక్తి తనకుమారుడు ఉరుకుందు ను తీసుకోని గ్రామం శివారులో ఉన్న à°“ పాడుబడ్డ బావిలో చేపలు పట్టేందుకు వెళ్లారు&period; చేపలు పడుతుండగా ఒక్కసారి…

Read more