ఎన్టీఆర్ జిల్లా(NTR district), మైలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్(MLA Vasantha Krishna Prasad) ఎన్నికల ప్రచారం(Election Campaign)లో దూసుకుపోతున్నారు. ఆయనకు అడుగడుగున మహిళలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. జి.కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో వన్స్ మోర్ వసంత అడిమో సాంగ్ రిలీజ్ చేసారు వసంత కృష్ణ ప్రసాద్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా పలువురు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ప్రచారరధంపై నుంచి వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కేశినేని శివనాథ్..చిన్ని, అలాగే మైలవరం నియోజకవర్గం నుంచి తనకు సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
- ఎన్నికల వేళ పెరిగిన టికెట్ ధరలు..!ఓ పక్క ఎన్నికలు, మరో పక్క సమ్మర్ హాలిడేస్… ఇంకేముంది ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు అమాంతంగా చార్జీలు పెంచేశారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీనితో విమాన చార్జీల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఈ…
- సొంతూర్లకు క్యూకట్టిన ఏపీ ప్రజలు.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు ఓటర్లు తరలివెళ్తున్నారు. హైదరాబాద్(Hyderabad) నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే రోడ్లన్నీ ఫుల్గా కనిపిస్తున్నాయి. సోమవారం ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో, అక్కడ ఓటు హక్కు ఉన్న…
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..!తిరుపతి రూరల్ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేతలంతా వరుసగా తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరిపోయారు. తిరుపతి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పలువురు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.