ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్‌ విడుదల

Botsa Satyanarayana

Advertisements

&NewLine;<p>టెన్త్&comma; ఇంటర్ పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు&period; మార్చి 18 నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు&period; ఉదయం 9&period;30 నుంచి మధ్యాహ్నం 12&period;45 వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు&period; సుమారు 6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు&period; ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి 15 వరకు నిర్వహిస్తామని బొత్స తెలిపారు&period; ఒకే రోజు రెండు పరీక్షలు ఉండవని ఒకరోజు ఫస్టియర్&comma; మరో రోజు సెకండియర్ పరీక్ష ఉంటుందన్నారు&period; ఏపీలో ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా కాస్త ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి బొత్స వివరించారు&period; పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు&period; విద్యార్థులు పరీక్షలు బాగా రాసి&comma; అందరూ పాస్ కావాలని బొత్స ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..