అల్లూరి జిల్లా కూనవరం లో దారుణం..

fire accident

Advertisements

&NewLine;<p>అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం గ్రామానికి చెందిన శాఖ నాగ దుర్గ ప్రసాద్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు అదే గ్రామానికి చెందిన బత్తుల వెంకటేష్ అనే అధికార పార్టీకి చెందిన యువకుడు&comma; టేకులబోరు గ్రామంలోని ఓ కిరాణా షాపుకు వచ్చిన నాగ దుర్గ ప్రసాద్ కు అక్కడే షాపు వద్ద ఉన్న బత్తుల వెంకటేష్ అనే యువకుడికి మధ్య మాట మాట రావడంతో వెంకటేష్ అనే యువకుడు షాపులో ఉన్న పెట్రోల్ బాటిల్ తీసుకొని దుర్గ ప్రసాద్ పై పోసి వెంటనే నిప్పు అంటించడంతో పక్కనే షాపులో ఉన్న మరో వ్యక్తి మంటలు ఆర్పీ బాడుతుడను ఆసుపత్రికి తరలించారు&comma; బాధితుడు సోదరి మాధివి జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశానని అవతలి వ్యక్తి అధికార పార్టీ యువకుడు కావడంతో కేసులో పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆరోపించింది&comma; కేసు గత నెల 18 వ తేదీన ఘటన జరిగితే 21 వ తేదీ వరకు FIR నమోదు చేయలేదని బాధితుడి అక్క ఆరోపించింది పైగా అతనిపై ఏదో సెక్షన్ మీద కేసు నమోదు చేసి వాళ్ళతో రాజీపడమని పోలీసులు పదే పదే చెప్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు&comma; విషయం ఆలస్యంగా బయటకు రావడంతో స్థానిక తెలుగుదేశం నాయకులు యడవల్లి భాస్కర్&comma; బరపారి ప్రకాష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.