సుబ్బయ్య హత్య కేసులో నిందితుడు బెనర్జీ పై దాడి…

TDP Incharge Praveen Kumar Reddy

Advertisements

&NewLine;<p>టిడిపి నేత నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడు బెనర్జీ పై దాడి కేసులో తన అనుచరులను అదుపులోకి తీసుకున్నారని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు&period; భరత్ కుమార్ రెడ్డి&comma; రామ్మోహన్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇద్దరినీ చట్టపరంగానే విచారణ చెయ్యాలని ఆయన అన్నారు&period; ఎమ్మెల్యే రాచమల్లు ఒత్తిడితో పోలీసులు వారిని ఇబ్బందులకు గురిచేస్తారనే అనుమానాలు ఉన్నాయి… బెనర్జీనే మొదట రామ్మోహన్ రెడ్డి పై దాడి చేయబోయాడని&comma; తప్పుడు కేసులు నమోదు చేయించడంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దిట్ట… దాడితో ఎలాంటి సంబంధ లేకపోయినా నాపై కేసు నమోదు చేశారు… నందం సుబ్బయ్య హత్య కేసు నిందితుడు బెనర్జీ పై దాడి అనుకోకుండా జరిగిన ఘటనే… నందం సుబ్బయ్య హత్య&comma; బెనర్జీ పై జరిగిన కేసులను సి&period;బి&period;ఐ తో విచారణ కోరేందుకు సిద్దం… ఆ రెండు కేసుల పై సీబీఐ విచారణ కోరేందుకు ఎమ్మెల్యే రాచమల్లు సిద్దమా…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..