జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు..

chandrababu-naidu at guntur

Advertisements

&NewLine;<p>రాతియుగం వైపు వెళతారా… స్వర్ణయుగం కోసం నాతో వస్తారా&quest; అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు&period; వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని విమర్శించారు&period; ఆళ్లగడ్డలో నిర్వహించిన &&num;8216&semi;à°°à°¾ కదలిరా&&num;8217&semi; బహిరంగసభలో జగన్ సర్కార్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు&period; ఐదేళ్లలో యువత నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు&period; భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకుని కష్టాలు పడుతున్నామన్నారు&period; యువత టిడిపి &&num;8211&semi; జనసేన జెండా పట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని టిడిపి అధినేత పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..