అవనిగడ్డలో బాలల దినోత్సవ వేడుకలు..

children's day Special

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భారతదేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు&period; ఈ సందర్భంగా మండలి బుద్ద ప్రసాద్ మాట్లాడుతూ జహార్ లాల్ నెహ్రూ భారతదేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు&period; ఆయన జన్మదినం రోజున బాలల దినోత్సవం జరుపుకుంటాం ఎంతో ఆనందదాయకమని తెలిపారు&period; ఈ కార్యక్రమాలకు విచ్చేసిన చిన్నారులు&comma; పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి ఆనందంగా గడిపారు&period; అనంతరం జహార్ లాల్ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..

నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..