టీ ఒడ్డురు లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ….

Clash between TDP and YCP in Tea Bank

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ టీ ఒడ్డురు లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది&period; 3వ తేదీన టీ వడ్డూరులో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో నిన్నటి రాత్రి తెలుగుదేశం బ్యానర్లు కడుతుంటే మా ఊర్లో తెలుగుదేశం జెండా ఎగరకూడదని వైసీపీ నాయకులు టిడిపి నాయకులు పైన దాడి చేసారు&period; వీధిలైట్లు ఆపి 50 మందిపైనే వైసిపి నాయకులు వచ్చి టిడిపి నాయకులు పైన దాడి చేసారు&period; స్వతంత్ర బాబు&comma; దొరస్వామి&comma; వినోద్&comma; అమర&comma; ప్రియ అనే మహిళ తల పైన తీవ్ర గాయాలయ్యాయి&period; మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించి మీకు నేనున్నానని వాళ్ళకి వెన్నుదట్టి ధైర్యం చెప్పారు&period; వైసీపీకి పోయే కాలం వస్తేనే ఇటువంటి బుద్ధి పుడుతుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు