ఐపీఎస్ బదిలీలకు శ్రీకారం చుట్టిన సీఎం….

CM initiates IPS transfers

Advertisements

&NewLine;<p>తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ à°² బదిలీలకు మొదటి సారి శ్రీకారం చుట్టారు&period; కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి&period; హైదరాబాద్&comma; సైబరాబాద్&comma; రాచకొండ కమిషనరేట్ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period; హైదరాబాద్ నూతన సీపీగా కొత్త కోట శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; రాచకొండ సీపీగా సుధీర్ బాబు&comma; సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి నియమితులయ్యారు&period; అలాగే హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యాను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; అలాగే సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర&comma; రాచకొండ సీపీ చౌహన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..