Crime

ట్రైన్ ఢీకొని మహిళ మృతి..!

<p>ట్రైన్ ఢీ కొని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో à°’à°• మహిళ చనిపోయింది&period; సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే ట్రైన్ నంబర్ 20701 వందే భారత్ ట్రైన్ ఢీకొని గూడూరు రైల్వేస్టేషన్ లో మహిళ మృతి చెందింది&period; à°ˆ మహిళ కావాలనే ఆత్మహత్యకు…

Read more

విద్యుత్ షాక్ తో యువకుడి మృతి…

<p>ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైన నాగరాజు &lpar;28&rpar; అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం వాల్మీకిపురం లో చోటుచేసుకుంది&period; మండలంలోని హత్యాపురం గ్రామానికి చెందిన నాగరాజు స్థానిక లైన్మెన్ వద్ద అసిస్టెంట్ à°—à°¾ పని…

Read more

షార్ట్ సర్క్యూట్ తో కాలిబూడిదైన పెంకుటిల్లు…

<p>జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరరావు పేట గ్రామానికి చెందిన గడ్డం సత్తయ్య అనే వ్యక్తి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది&period; à°ˆ ఘటనలో సుమారు నాలుగు లక్షల 50 వేల రూపాయల నగదు&comma; పది…

Read more

కణితిని వేటాడిన ఇద్దరు వేటగాళ్లు అరెస్ట్…

<p>గిద్దలూరు మండలం దిగువ మెట్ట అటవీ ప్రాంతంలోని బెల్లం పాక ఏరియాలో కణితిని వేటాడి చంపిన కేసులో ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు గుండ్లకమ్మ రేంజ్ ఆఫీసర్ హెచ్&period; జీవన్ కుమార్ తెలిపారు&period;…

Read more

ప్రియుడు మోసం చేశాడంటూ నిరసన…

<p>ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రియుడు మోసం చేశాడంటూ నిరసనకు దిగిన యువతి…&period; వివరాల్లోకి వెళితే ముస్తాబాద్ మండలానికి చెందిన కొత్తపల్లి దినేష్ అనే యువకుడు సేవాలాల్ తండాకి చెందిన లకావత్ మంజులతో à°—à°¤ ఎనమిది నెలలుగా సహా జీవనం చేసాడు&period; ఇప్పుడు…

Read more

బైక్ ను ఢీకొట్టిన లారీ..!

<p>ములుగు జిల్లా కేంద్రంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది&period; à°ˆ ఘటనలో ఒకరు మృతి చెందగా&comma; మరొకరి పరిస్థితి విషమంగా ఉంది&period; ములుగు మండలం చింతలపల్లికి చెందిన మామిడిపెల్లి భిక్షపతి&comma; ఎనగందుల నరేశ్ à°—à°¾ గుర్తించారు&period; ములుగు బస్టాండ్…

Read more

చోరీ సొత్తు స్వాధీనం..

<p>కడియం మండలం మురమండలో జరిగిన ట్రాక్టర్ చోరీ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి కొంతమేర చోరీ సొత్తును స్వాధీన పరచుకున్నట్లు కడియం సిఐ తిలక్&comma; ఎస్సై మహమ్మద్ హస్పక్ తెలిపారు&period; à°ˆ కేసుకు సంబంధించి పోలీస్…

Read more

కృష్ణా నదిలో ఓ వ్యక్తి మృతి..

<p>ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ముప్పాళ్ళ మరయదాసు &lpar;38&rpar; అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో కాలుజరిపడిపోవడంతో మృతి చెందాడు&period; పశువులు కాయటానికి వెళ్లి కృష్ణానది దాటుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృత్యువాతపడ్డారు&period; స్థానికుల అందించిన సమాచారం…

Read more

ట్రాక్టర్ ను ఢీకొన్న బస్సు..

<p>అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; ప్రైవేటు బస్సు&comma; ట్రాక్టర్ ఢీకొని నలుగురు మృతి చెందారు&period; గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది&period; బియ్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది&period; ప్రమాదంలో బస్సు…

Read more

కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం

<p>ర్యాగింగ్ కు పాల్పడుతున్నారన్న కారణంతో 81 మంది విద్యార్థినుల పై సస్పెన్షన్ వేటు&period; సస్పెన్సన్ కు గురైన వారిలో పీజీ &comma; కామర్స్&comma; ఎకనామిక్స్ &comma; జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు&period; జూనియర్లను కొంతకాలంగా ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న సీనియర్…

Read more