కుల గణన నిర్ణయం హర్షణీయం – కృష్ణయ్య

R. Krishnaiah

Advertisements

&NewLine;<p>సీఎం జగన్‌ తీసుకున్న కుల గణన నిర్ణయం హర్షణీయం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌&period;కృష్ణయ్య అన్నారు&period; బుధవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ&comma; దేశమంతా సీఎం జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారని&comma; రానున్న రోజుల్లో ఇంకా మరింత సంక్షేమం బీసీలకు అందుతుందన్నారు&period; లోటు బడ్జెట్లో ఉన్నా మెరుగైన సంక్షేమం అందిస్తున్నది జగన్ మాత్రమేనని అన్నారు&period; కులాల లెక్కలు తీయటం వలన రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు&period; పదవులు ఇంకా పెరుగుతాయన్నారు&period; బీసీల నాయకత్వం జగన్ హయాంలో బాగా పెరిగిందని చెప్పారు&period; కులాల లెక్కలు తీయటానికి పాలకులు భయపడతారన్నారు&period; బస్సుయాత్రలకు జనం నుండి విశేష స్పందన లభిస్తోంది&period; బీసీల అభ్యున్నతికి జగన్ చేస్తున్న సహాయం మరువలేనిది అంటూ కృష్ణయ్య కొనియాడారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..