తీరని త్రాగునీటి సమస్య..

Drinking water

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం 70 గడపల గల వాలగూడెం గ్రామం&comma; మఠం భీమవరం పంచాయితీ&comma; కొయ్యూరు మండలం&comma; ఈ గ్రామం లో త్రాగు నీటి సమస్యతో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు&period; ఈ సమస్య గురించి పలుమార్లు అధికారులని విన్నవించుకున్న పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు&period; మా గ్రామాన్ని అధికారులు పట్టించుకొని త్రాగునీటి సమస్యను తీర్చాలనికోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.