వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పల్నాడు జిల్లా ఏర్పాటు…

development of backward areas in palnadu

Advertisements

&NewLine;<p>ప్రజలకు పాలన మరింత చేరువ చేస్తూ పాలనా వికేంద్రీకరణ&comma; వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పల్నాడు జిల్లా ఏర్పాటు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో రూ&period; 500కోట్లతో 47&period;53 ఎకరాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నాడు &&num;8211&semi; నేడు క్రింద 32 పీహెచ్ సీల ఆధునికీకరణ&period;&period; కొత్తగా 7 పీహెచ్ సీ భవనాల నిర్మాణం…&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు రూ&period;200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఇండో-ఇజ్రాయెల్ టెక్నాలజీతో సాగులో సరికొత్త విధానాలు&comma; సాంకేతికతను తీసుకొస్తూ రూ&period; 10&period;69కోట్ల అంచనా వ్యయంతో 26 ఎకరాల విస్తీర్ణంలో నెకరికల్లులో ఉద్యానవన ఉత్పత్తి కేంద్రం<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>100 ఏళ్ల తర్వాత చేపట్టిన రీసర్వేలో భాగంగా జగనన్న భూహక్కు మరియు జగనన్న భూ రక్ష కార్యక్రమం ద్వారా 107 గ్రామాల్లో 5&comma;35&comma;866 ఎకరాల్లో రీసర్వే పూర్తి చేసి 2&comma;72&comma;000 హద్దు రాళ్ళు ఏర్పాటు&comma; 88&comma;542 మంది లబ్ధిదారులకు భూహక్కు పత్రాల జారీ&period;&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>జిల్లా వ్యాప్తంగా 97 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం&period;&period;<br>జిల్లా వ్యాప్తంగా 32&comma;624 మంది లబ్ధిదారులకు 90&comma;864 ఎకరాల భూమి యాజమాన్య హక్కు పత్రాలు సీఎం చేతుల మీదుగా జారీ&comma; నిషేధిత జాబితా నుండి చుక్కల భూములు మరియు సెక్షన్ 22 ఏ క్రింద నమోదైన భూముల తొలగింపు&comma; పేదలకు అసైన్డ్&comma; ఇనామ్&comma; లంక భూములు&comma; భూ కొనుగోలు పథకం క్రింది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకు వర్తింపు<br>రోడ్లు&comma; భవనాల శాఖ ద్వారా రూ&period; 278&period;28 కోట్ల వ్యయంతో పెదకూరపాడు వద్ద బ్రిడ్జి నిర్మాణంతో పాటు 6 రహదారుల పనులు&period;&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>రూ&period;412&period;36 కోట్ల వ్యయంతో మాచర్ల &&num;8211&semi; దాచేపల్లి &lpar;జాతీయ రహదారి నం&period; 167à°¡à°¿&rpar;&comma; నాగార్జున సాగర్- దావులపల్లి &lpar;జాతీయ రహదారి నం&comma; 565&rpar;&comma; వాడరేవు &&num;8211&semi; పిడుగురాళ్ల &lpar;జాతీయ రహదారి నం&period; 167 A&rpar;&comma; కొండమోడు &&num;8211&semi; పేరేచర్ల &lpar;జాతీయ రహదారి నం&period; 167 AG&rpar; పరిధిలో 220&period;61&period; కి&period; మీ నిడివితో 4 జాతీయ రహదారుల నిర్మాణం&period;<br>ఈ 54 నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ పథకాల రూపంలో రూ&period;8&comma;812 కోట్ల ప్రత్యక్ష<br>నగదు లబ్ధి&lpar;డీబీటీ&rpar; అందించటమే కాకుండా నాన్ డిబీటీ క్రింద రూ&period; 3&comma;087 కోట్ల లబ్ధి<br>అందించిన జగనన్న ప్రభుత్వం&period;&period; మొత్తంగా డీబీటీ&comma; నాన్ డిబీటీల ద్వారా 36&comma;12&comma;980 మంది<br>లబ్ధిదారులకు అందించిన మొత్తం లబ్ధి అక్షరాల రూ&period; 11&comma;900 కోట్లు&comma;&comma;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్