ఘోర రోడ్డు ప్రమాదం..

Car Accident

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా&period;&period; త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద&period;&period; రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; బొలెరో వాహనం&comma; కారు ఎదురెదురుగా వస్తూ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది&period; ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి&period; వారిని చికిత్స నిమిత్తం 108లో త్రిపురాంతకం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు&period; దోర్నాల నుండి వినుకొండ వైపు కారు వెళ్తుండగా&period;&period; బొలెరో వాహనం కుంట వైపు అతివేగంతో వెళ్లడంతో&period;&period; ఈ ప్రమాదం చోటు చేసుకుంది&period; మృతి చెందిన మహిళ పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన షేక్ షమీగా పోలీసులు గుర్తించారు&period; సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..