దొంగల ముఠా అరెస్ట్….

Gang of thieves arrested

Advertisements

&NewLine;<p>ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం పుత్తూరు సిఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఐదుగురు దొంగలను పట్టుకున్న పోలీసులు&period;&period; 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకుని ఐదుగురు దొంగలను రిమాండ్ కు పంపిన పుత్తూరు డి&period;ఎస్&period;పి&period; ఈ దొంగతనాలు తిరుచానూరు వడమాల పేట గాజుల మన్యం&comma; నారాయణవనం&comma; పుత్తూరు&comma; నగరి&comma; తమిళనాడు లోని అతి మంజరి పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగినట్లుగా డి&period;ఎస్&period;పి వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.