వీధుల్లో పేరుకుపోయిన చెత్త

Garbage

Advertisements

&NewLine;<p>మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మెతో ఎక్కడికక్కడ నిలిచిపోయింది&period; అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో గత 13 రోజుల నుండి మునిసిపల్ కార్మికుల సమ్మె కారణంగా ప్రధాన వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది&comma; వీధుల్లోని షాపుల ముందు చెత్తాచెదారం పడడంతో షాపు యజమానులకు ఏమి చేయాలో తెలలియక చెత్తను అంటించి వేస్తున్నారు&period;&period; దీంతో ప్లాస్టిక్ లాంటి వ్యర్థ పదార్థాలు ఆ చెత్తలో ఉండటం వల్ల ఆ పొగ వాసన ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోంది&period; దీంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు&comma; ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల సానుకూలత చూపాలని వారు విధుల్లోకి చేరితే పారిశుద్ధ్య పనులు కొనసాగుతాయని&comma; లేనిపక్షంలో చెత్త కుప్పలు మరీ పేరుకుపోయి అనారోగ్యాలకు దారితీస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్