సింగరేణి ఉద్యోగులకు శుభవార్త..!

Singareni employees

Advertisements

&NewLine;<p>సింగరేణి ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది&period; యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగిన సింగరేణి ఉద్యోగులకు ఇకపై రూ&period;1 కోటి వరకు ప్రమాద బీమా లభించనుంది&period; ఆ మేరకు బ్యాంకు అంగీకరించింది&period; ఈ కొత్త బీమా పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు&period; సింగరేణి సీఎండీ బలరాం ఆదేశాలతో సంస్థ అధికారులు బ్యాంకు వర్గాలతో చర్చించారు&period; ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమా రూ&period;40 లక్షలుగా ఉంది&period; తాజా చర్చల అనంతరం ఇప్పుడది కోటి రూపాయలకు పెరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..