Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh విశాఖ శారదాపీఠంలో ఘనంగా వార్షికోత్సవాలు

విశాఖ శారదాపీఠంలో ఘనంగా వార్షికోత్సవాలు

by Satya
Rajshyamala

విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం నుంచి ఐదు రోజులపాటు సాగే ఉత్సవాల్లో మహారుద్ర సహిత రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ప్రజలకు సుఖ సంతోషాలు, శక్తిని, బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. భారతావనిలో వైదికపరమైన తంత్ర విధానంలో రాజశ్యామల అమ్మవారి అర్చనా ప్రత్యేకమైనదని చెప్పారు. అమ్మవారి కృప తెలుగు రాష్ట్రాలకు పరిపూర్ణంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు సుఖ సంతోషాలను, శక్తిని, బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు వివరించారు. వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజలు చేపట్టామని తెలియజేశారు. Read Also..

Follow us on : FacebookInstagram & YouTube.

  • రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
    ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…
  • గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..
    కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నూతన జాతీయ రహదారిపై హైడ్రామా చోటుచేసుకుంది. సేల్స్ టాక్స్ అధికారులమంటూ హైవేపై వాహనాలను ఆపి, తనిఖీల పేరుతో కొందరు వ్యక్తులు సాగిస్తున్న ఆన్‌లైన్ దోపిడీ బట్టబయలైంది. రసీదులు లేని అక్రమ వసూళ్లతో వాహన డ్రైవర్లను…
  • విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..
    పట్టపగలే నగర నడిబొడ్డున.. జన సంచారం ఉన్న వేళే ఓ మహిళ హత్య కావడం కలకలం రేపింది. ఓ అపార్ట్‌మెంట్ లోకి దూరి దారుణంగా హత్య చేశాడో దుండగుడు. దొంగతనానికి వచ్చి.. బంగారు నగలు దోచుకునే సమయంలో హత్య చేసిన ఘటన…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

013910
Total views : 78407

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.