తెలంగాణలో ప్రజా పాలన మొదలైందా?

Revanth reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణలో ఇక ప్రజా పాలన మొదలైందా&quest; పరిపాలన విషయంలో రేవంత్ తనదైన ముద్రవేస్తున్నారా&quest; అంటే పరిస్థతులు అవుననే చెబుతున్నాయి&period; సీఎంగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు&period; బాధ్యతలు తీసుకోగానే పలు కీలక ఆదేశాలు జారీ చేశారు&period; కేసీఆర్ హయాంలో ప్రజలకు అందనంత దూరంగా ఉన్న ప్రగతి భవన్ పైనే రేవంత్ గురి పెట్టారు&period; సీఎం నివాసం ముందు కట్టుదిట్టంగా నిర్మించిన కంచెను ప్రమాణస్వీకారం చేసే లోపలే బద్దలు కొట్టించారు&period; భవిష్యత్తులో ఏం చేయబోతున్నామన్నది చెప్పకనే చెప్పారు&period; ఫైళ్లపై తొలి&comma; మలి సంతకాల విషయలోనూ ప్రత్యేకత కనబరిచారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..