శ్రీశైలం ఆలయంలో భారీ పాము పట్టివేత

Advertisements

&NewLine;<p>ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి ఎనిమిది అడుగుల భారీ పాము రావడంతో కలకలం చెలరేగింది&period; పౌర్ణమి గడియలు సమీపిస్తున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో పాము సంచరించడం జరిగింది&period; గర్భాలయం ఎదురుగా ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి మండపంలో పాము కనపడటంతో భక్తులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు&period;పామును చూసిన భక్తులు కేకలు వేయడంతో ఆల‌à°¯ అధికారులు&comma; సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు&period; అధికారులు అప్రమత్త‌మై స్నేక్ క్యాచర్ కు సమాచారం అందజేశారు&period; పాము ఉన్న ప్రదేశానికి వచ్చిన స్నేక్ క్యాచర్ రాజా చాకచక్యంగా పామును పట్టుకొని వెళ్ళాడు&period; కాగా గతంలో కూడా పౌర్ణమి రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో పాములు సంచరించడం జరుగుతుంద‌ని&comma; అవి ఎవ్వరికి ఎటువంటి హాని చేయవని భక్తులు&comma; స్థానికులు చర్చించుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా .

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పొదుపు చర్యలు..

ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉందా..?