టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన కేశినేని నాని…

Nujiveedu Sub Jail

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా నూజివీడు సబ్ జైలులో ఉన్న పలుకు టిడిపి కార్యకర్తలను విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పరామర్శించారు&period; ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత నాలుగు రోజుల క్రితం జరిగిన గొడవలో ఎస్సై సతీష్ కు గాయం అవడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచుగా మొత్తం పదిమందిని జడ్జి రిమాండ్ కు తరలించారు&period; విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని నేడు నూజివీడు సబ్ జైల్లో ఉన్న తన అనుచరులను పరామర్శించడానికి వచ్చి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన సొంత అనుచరులు ముగ్గురు జైల్లో ఉన్నారని వారిని పరామర్శించడానికి వచ్చాను త్వరలోనే వారికి బెయిల్ కూడా వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..