కొండచిలువ దాడిలో గొర్రె పిల్ల మృతి…

Lamb killed in python attack

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం రామసముద్రం గ్రామంలో శనివారం సాయంత్రం ఓ కొండచిలువ గొర్రె పిల్లని అమాంతం చుట్టుకుని మింగడానికి ప్రయత్నించగా గమనించిన గ్రామస్తులు కొండచిలువ భారీ నుండి గొర్రె పిల్లని విడదీశారు&period; కానీ అప్పటికే నిమిషాల వ్యవధిలోనే గొర్రె పిల్ల ప్రాణాలు కోల్పోయింది&comma; బాధితులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు&comma; విష సర్పాల బారి నుండి రక్షించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.