BRS కండువాతో పోలింగ్ బూత్లోకి మంత్రి అల్లోల

BRs allola

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ BRS అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్లోకి పార్టీ కండువాతో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది&period; ఆయన ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; పోలింగ్కు కండువాతో వెళ్లడం ఏంటని&comma; ఇది ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని&period; విమర్శలు వస్తున్నాయి&period; మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..