నిర్లక్ష్యానికి మారుపేరు గా మారిన మున్సిపల్ అధికారులు…

Municipal officials who are negligent in Rajampet...

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ మొదలై 16 గంటలు పూర్తి్యుంది&period; కానీ ఇంకా మున్సిపాలిటీ అధికారులు జెండాలు&comma; రాజకీయ నాయకుల పార్టీల ప్లెక్సీలు మెయిన్ రోడ్ లో దర్శనం ఇస్తున్న కానీ అధికారులు పట్టించుకోలేదు&period; ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే ఇవన్నీ తొలగించాలని ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేసినా కూడా రాజంపేట మున్సిపాలిటీలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తున్నారు&period; పట్టణ ఎంట్రన్స్ లో నుండి మెయిన్ రోడ్డు&period;&period; ఆర్ఎస్ రోడ్డు&period;&period; చిట్వేల్ రోడ్ లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి&period; వాటిని మున్సిపాలిటీ అధికారులు ఇంకా తొలగించకుండా చూస్తూనే ఉన్నారు&period; దీనిపై రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చూసి చూడనట్టు ఉండిపోతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు