చక్కెర ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు..

చక్కెర ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు

Advertisements

<p>దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; ప్రస్తుతం అమల్లో ఉన్న చక్కెర ఎగుమతుల నిషేధాన్ని 2026 సెప్టెంబర్ వరకు పొడిగించింది&period; దేశంలో నిల్వలు పెంచడం&comma; సామాన్యులపై à°§à°°à°² భారం పడకుండా చూడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది&period; చెరకు దిగుబడి తగ్గడం&comma; వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉత్పత్తిపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలకు దిగింది&period; భారత్‌ నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో నమోదైన క్రిమినల్‌ కేసు నుంచి గౌతమ్‌ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం…

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..