స్టార్ షట్లర్ పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వెంకట దత్త సాయిని పెళ్లాడనున్నారు. ఈ నెల 22వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఈ వివాహ వేడుకలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని …
National
-
-
మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు -1’ విడుదల కాబోతోంది. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని AM రత్నం నిర్మిస్తున్నాడు. ఎప్పుడో పూర్తి కావాల్సినా.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా …
-
గతేడాది నమోదైన దోపిడీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేశ్ బల్యాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను.. నిన్న విచారణకు పిలిచిన ఆర్కేపురం క్రైంబ్రాంచ్ …
-
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ ప్రజల గురించి కాకుండా స్నేహితుల అభివృద్ధికి కృషిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాహక్కులను నిర్వీర్యం చేయాలనుకుంటున్న శక్తులపై తాము పోరాటం చేస్తుంటే.. మోడీ మాత్రం అందుకు భిన్నంగా …
-
హీరో అల్లు అర్జున్ పై ముంబైలో పోలీస్ కేస్ నమోదైంది. అలాగే అల్లు అర్జున్ కు కూడా ఉన్నారు. ముంబైలో ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వెళ్లినప్పుడు ‘అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. నాకు ఆర్మీ ఉంది’ …
-
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాన్ తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య హాబలిపురం-కారైకాల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుందని, దీంతో భారీ నుంచి అతి …
-
వయనాడ్ ఎంపీగా ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజల కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, శక్తివంచన లేకుండా పని చేస్తానని చెప్పారు. వయనాడ్ ప్రజల గొంతుకనవుతా.. ఇక్కడి సమస్యలను పార్లమెంట్ వేదికగా వినిపిస్తానన్నారు. …
-
అంతర్జాతీయ వర్తకంలో డాలర్కు ప్రత్యామ్నాయం లేదన్నారు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డాలర్ను దూరంపెట్టే ప్రయత్నాలు చేసే దేశాలు అమెరికాతో వర్తకానికి కూడా దూరం కావాల్సిందేనని హెచ్చరించారు. ఈ మేరకు బ్రిక్స్ దేశాలు ఇండియా, బ్రెజిల్, చైనా, …
-
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అనూహ్యంగా పాదయాత్రలో చొరబడ్డ ఓ యువకుడు కేజ్రీవాల్పై దాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు, కార్యకర్తలు.. సదురు యువకుడిని పట్టుకొని చితకబాదారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలు …
-
అదానీ గ్రూపుపై కేసులు కొత్తేమి కాదన్నారు భారత బిలియనీర్, పారిశ్రామిక వేత్త గౌతం అదానీ. తమపై జరిగిన ప్రతి దాడి మరింత బలపడేలా చేస్తుందన్నారు. నిబంధనల ప్రకారమే వ్యాపారాలు చేశామని స్పష్టం చేశారు. కేసులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని …