బెంబేలెత్తుతున్న రైస్ మిల్లర్లు….

IT attacks

Advertisements

&NewLine;<p>నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి ఐటీ అధికారులు ఆరు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు&period; 5 రైస్ మిల్లులు&comma; ఓ గోదాంలో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు&period; ఈ దాడులకు గల కారణం ఆదాయ పన్నుల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం&period; ధాన్యం నిల్వల రికార్డులు&comma; బ్యాంకు ఖాతాల లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు&period; గత నెలలో మూడు రోజుల పాటు జరిగిన ఐటీ దాడులను అధికారులు చేపట్టారు&period; వరస ఐటీ అధికారుల విస్తృత తనిఖీలతో బెంబేలెత్తుతున్న రైస్ మిల్లర్లు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.