Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాం..

దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాం..

by Rama
kalipatnam land

కాళీపట్నం భూములు దీర్ఘకాలిక సమస్యను పరిష్కారించామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం పడమర లో కాళీపట్నం భూములకు పట్టాలును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. అరవై ఏళ్లుగా పరిష్కారం చేసి అనుభవంలో ఉన్న రైతులకు పూర్తీ హక్కులను కల్పిస్తున్నామన్నారు. కాళీపట్నం రెవెన్యూ పరిధిలో 7 వేలు మంది అనుభవం లో ఉన్నారు. ప్రస్తుతం పదిమంది కి పట్టాలు అందజేసాం. పట్టాలు పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు. ఎటువంటి సాంకేతిక ఇబ్బందుల తలెత్తకుండా రైతులు అన్నివిధాల ఉపయోగపడే విధంగా హక్కులు కల్పించి పట్టాలు అందజేస్తున్నామన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: అమలు లోకి మరో గ్యారెంటీ పథకం…


నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల …
జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
జనరిక్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 …
సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042280
Total views : 223743

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: