Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra PradeshEast Godavari స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి..

స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి..

by Rama
Boy Died

యానాం.. స్థానిక శ్రీకృష్ణదేవరాయ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సాయి అనే ఏడేళ్ల బాలుడు జిఎంసి బాలయోగి క్రీడా మైదానంలోని స్విమ్మింగ్ పూల్ లో పడి విద్యార్థి మృతి చెందాడు. బాలుడు మృతదేహాన్ని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యానాం ప్రభుత్వ ఆసుపత్రికి యానాం పరిపాలన అధికారి మునుస్వామి, విద్యాశాఖధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్ వచ్చి బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడి కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. యానాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

020362
Total views : 92781

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.