స్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి…

Supreme Court Judge visited Swami...

Advertisements

&NewLine;<p>గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వీ భట్ తన కుటుంబ సభ్యులతో కలిసి చౌడేపల్లిలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి పూజలు నిర్వహించి ఆలయ మర్యాదలతో సత్కరించారు&period; ఈ కార్యక్రమంలో పుంగనూరు న్యాయమూర్తి కార్తీక్&comma; ఆలయ మాజీ చైర్మన్లు కెవి రాజన్న&comma; చెన్నరాజు శెట్టి పాల్గొన్నారు&period;<br>ఒకప్పుడు చౌడేపల్లి నివసిస్తులైన న్యాయమూర్తి గ్రామస్తులను సన్నిహితులను పేరుపేరునా పలకరించారు&period; ఉదయం చౌడేపల్లి చెడుగుట్లపల్లి రోడ్డు నందు తమ పూర్వీకులు ప్రతిష్టించిన నాగదేవతల ఆలయంలో అభిషేకాలు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..