Andhra Pradesh News

కారు స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం..

<p>విశాఖపట్నంలో పెను ప్రమాదం తప్పింది&period; జనతా బజార్ కారుల స్క్రాప్ దుకాణంల్లో మంటలు అంటుకున్నాయి&period; మంటలు ఒక్కసారిగా చెలరేగాయి&period; మంటల ను అదుపులోకి ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు&period; ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి అధికారులు పీల్చుకున్నారు&period; షార్ట్ సార్క్యూట్…

Read more

పూర్వ‌విద్యార్థినుల స‌మ్మేళ‌నం – ముఖ్య అతిధిగా మంత్రి

<p>మహిళ పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ à°…à°‚à°¡à°—à°¾ నిలవాలని&comma; వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దబిడి దిబిడే అన్నారు మంత్రి రోజా&period; తాను చదివిన కాలేజీలోనే ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి ఆర్కేరోజా&period; కాలేజీలో చదివే రోజులను…

Read more

ఆస్తి కోసం కన్న తల్లిని నరికి చంపిన కొడుకు..

<p>బాపట్ల జిల్లా చీరాల మండలం పుల్లాయ్యిపాలెంలో దారుణం చోటుచేసుకుంది&period; కత్తి తో తల్లి వెంకటరత్తమ్మ మేడ పై దాడి చేసాడు&period; దింతో తీవ్ర రక్తస్రావమైన తల్లి నక్కల రత్తమ్మ&lpar;48&rpar;అక్కడికక్కడే మృతి చెందింది&period; నిందితుడు శివయ్య ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు&period;…

Read more

గన్నవరంలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

<p> కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ&period; వల్లభనేని అరుణ చారిటబుల్ ట్రస్టు ద్వారా 5లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను వంశీ ప్రారంభించారు&period; ఎమ్మెల్యే…

Read more

గోశాల గో ఉత్పత్తి కేంద్రంలో పాము కలకలం..

<p>శ్రీశైలం గోశాల గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలో రక్త పింజర పాము కలకలం రేపింది&period; సుమారు 4 అడుగుల రక్త పింజరి పాము కనపడటంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు&period; గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలోకి పాము రావడంతో గమనించిన సిబ్బంది&comma; అధికారుల…

Read more

వాహన తనిఖీ – బస్ సీజ్

<p>నంద్యాల జిల్లా డోన్ మండలంలో సాధారణ వాహన తనికీల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్ ఆంధ్ర ప్రదేశ్ కు కట్టవలసిన రోడ్ టాక్స్ కట్టకుండా బెంగళూరు నుండి ఉత్తరప్రదేశ్ కు వెళ్తుండటంతో గుర్తించి వాహనానికి 404500&sol;- జరిమానా విధించి…

Read more

లక్షల విలువ గల అక్రమ మద్యం ధ్వంసం..

<p>అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడ్డ 31&comma;59&comma;774 రూ విలువగల అక్రమ మద్యాన్ని&comma; కళ్యాణదుర్గం పట్టణ శివారులో జిల్లా సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు&period; కంబదూరు&comma; కుందుర్పి శెట్టురు&comma; బ్రహ్మసముద్రం కళ్యాణదుర్గం అర్బన్&comma;…

Read more

శ్రీకాళహస్తి స్వామి వారి హీరో సేవలో సాయి ధరమ్ తేజ్..!

<p>శ్రీకాళహస్తి స్వామి వారి సేవలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్&period; శ్రీకాళహస్తి స్వామి అమ్మ వారిని సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు&period; వీరికి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు&period;…

Read more

వైసీపీ ఎమ్మెల్యే దొంగ ఓట్ల పై కలెక్టర్ కు ఫిర్యాదు..

<p>2024 ఎలక్షన్లో దొంగ ఓట్లతో మళ్లీ అధికారం కోసం వైసిపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని&comma; అదే విధంగా తిరుపతి జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్పించారని టిడిపి నాయకులు ఆరోపించారు&period; చంద్రగిరి…

Read more

విజయసాయిరెడ్డికి అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ రిప్లై

<p>టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు&period; ఎవరు నడమవన్నారో&comma; ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అంటూ విజయసాయి à°ˆ ఉదయం ట్వీట్ చేశారు&period;గాలికుంటు&comma; బ్లూటంగ్ వ్యాధులేమైనా…

Read more