Andhra Pradesh News

ఎమ్మెల్యే దొరబాబుకు అసమ్మతి సెగ..

<p>కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సొంత పార్టీలోనే అసమ్మతి ఎదురవుతోంది&period; ఇటీవల పిఠాపురం&comma; యు కొత్తపల్లి&comma; గొల్లప్రోలు మండలాలలో పర్యటించిన ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు&period; కొత్తపల్లి మండలంలో వైసీపీలోని రెండు వర్గాలు కేసులు పెట్టుకునే పతాక స్థాయికి అసమ్మతి…

Read more

హాస్టల్ లో యువకుడు అనుమానాస్పద మృతి….

<p>యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే యువకుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు&period; యువకుడికి మూడు రోజుల నుంచి హెల్త్ బాగోకపోయినా హాస్పిటల్ à°•à°¿ తీసుకు వెళ్లకుండా నిర్లక్ష్యం చేసిన తిమ్మాపూర్ విజ్ఞాన్ కాలేజ్ యాజమాన్యం&period; బంగారు భవిష్యత్తు ఉన్న యువకుడుని ఇలా చూడాల్సి వస్తుందని…

Read more

వైసీపీ బస్సు యాత్ర.. సామాన్య ప్రజలకు ఇబ్బందులు

<p>అధికార పార్టీ వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శ్రీకాకుళం జల్లా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది&period; సాధారణంగా ఇలాంటి సమావేశాలు&comma; సభలు à°Šà°°à°¿à°•à°¿ బయట ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటారు&period; దానికి విరుద్ధంగా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్ని&comma;…

Read more

ముందస్తు బెయిల్‌ విచారణ వాయిదా….

<p>అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది&period; ఈనెల 29à°•à°¿ విచారణను హైకోర్టు వాయిదా వేసింది&period; కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం…

Read more

బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ముఖ్యమంత్రి ధ్యేయం…

<p>బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్పష్టం చేశారు&period; చల్లపల్లి మండలంలోని నాలుగు లంక గ్రామాల రైతులకు లీజు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు&period; à°ˆ…

Read more

ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సిద్ధం…

<p>విశాఖలో ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సిద్ధమయ్యాయియ&period; à°ˆ మేరకు 35 శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; మంత్రులు&comma; ఉన్నతాధికారులు&comma; కార్యదర్శులకు భవనాలు కేటాయించారు&period; ఆంధ్రా వర్సిటీ&comma; రుషికొండ&comma; చినగదిలి సమీపంలో కొన్ని…

Read more

గజదొంగే దొంగ..దొంగ అని అరిచినట్లు…

<p>తెలుగుదేశం పార్టీ దోపిడీ గురించి మాట్లాడుతుంటే గజదొంగే దొంగ&period;&period;దొంగ అని అరిచినట్లు ఉంది అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు&period; మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో 2 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుందని టీడీపీ చేసిన…

Read more

చోరీలకు పాల్పడుతున్న శరత్ బాబు అరెస్ట్….

<p>పల్నాడుజిల్లా రాజుపాలెం మండలం అంచులవారి పాలెం గ్రామంలో చోరీలకు పాల్పడుతున్న వేపూరి శరత్ బాబును వినకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; వేపూరి శరత్ బాబు ఉమ్మడి గుంటూరు జిల్లాలలో చెడు వ్యసనాలకు బానిసై&comma;డబ్బు సంపాదించాలని ఆలోచనతో ఏటీఎంల దొంగతనం&comma;ఆన్లైన్ మనీ ట్రాన్స్లేషన్…

Read more

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల

<p>పేద తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించేందుకు వైఎస్సార్ కళ్యాణమస్తు&comma; వైఎస్సార్ షాదీ తోఫా అందిస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు&period; అర్హులైన 10&comma;511 జంటలకు 81&period;64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌…

Read more

హార్బర్ అగ్నిప్రమాదంలో బాధితులకు పరిహారం

<p>విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు మంత్రి అప్పలరాజు బాధితులకు నష్టపరిహారాన్ని అందజేశారు&period; à°ˆ ప్రమాదంలో హార్బర్ లోని 30 బోట్లు మంటల్లో కాలిపోయాయి&period; మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి&period; తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా…

Read more