Business news

మంత్రులకు రేవంత్‌రెడ్డి శాఖల కేటాయింపు

<p>తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి శాఖలను కేటాయించారు&period; డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ కేటాయించారు&period; ఇక ఆర్మీ మాజీ అధికారి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి హోంశాఖ ఇచ్చారు&period; మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు&period;…

Read more

నూతన ప్రభుత్వం లో కొత్త మంత్రులు..

<p>రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి&period; రాష్ట్ర స్త్రీ&comma; శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొండా సురేఖ&comma; గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా దనసరి అనసూయ…

Read more

సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి

<p>రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు&period; సచివాలయంలో ఆయన తన ఛాంబర్ లో స్వీకరణ కార్యక్రమం పూర్తిచేశారు&period; అంతుకు ముందు ఆయనను వేద పండితులు ఆశీర్వదించారు&period; యాదాద్రితోపాటు పలు ప్రధాన ఆలయాల నుంచి వచ్చిన పూజారులు ముఖ్యమంత్రికి ప్రసాదాలు అందజేశారు&period; సచివాలయానికి…

Read more

ఎంజీఆర్ ప్రారంభోత్సవానికి జబర్దస్త్ యాంకర్..

<p>అన్నమయ్య జిల్లా రాజాంపేట పట్టణంలో 5à°µ ఎంజీఆర్ షాపింగ్ మాల్ ను జబర్దస్త్ యాంకర్&comma; సినీనటి అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు&period; అనసూయ భరద్వాజ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు&comma; అభిమానులు తరలివచ్చారు&period; ఎంజీఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం అదృష్టంగా…

Read more

రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రామకృష్ణ డిమాండ్

<p>తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసీ ఎకరాకు 40&comma;000 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు&period; ఏలూరు జిల్లా చాటపర్రు మండలం&comma; తిమ్మారావు గూడెంలో నీట మునిగిన పంట పొలాలను సిపిఐ నేత పరిశీలించారు&period;…

Read more

జగన్ పాలనపై బడేటి చంటి హాట్ కామెంట్స్..

<p>ఏలూరు పోనంగిలో ఉన్న జగనన్న కాలనీలో భారీ అవినీతి జరిగిందని ఏలూరు టిడిపి ఇన్చార్జి బడేటి à°šà°‚à°Ÿà°¿ ఆరోపించారు&period; భారీ వర్షాలకు నీట మునిగిన జగనన్న కాలనీని ఆయన సందర్శించి పరిశీలించారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; మూడు సంవత్సరాల క్రితం…

Read more

రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ నిరసన..

<p>విజయనగరం జిల్లా శృంగవరపు కోట మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటను శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పరిశీలించి రైతులకు దైర్యం చెప్పారు&period; నియోజకవర్గంలో కొత్తవలస మండలం చిన్నిపాలెం పంచాయితీ పరిధిలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన ప్రాంతాలలో…

Read more

ఎమ్మెల్యే నుంచి డిప్యూటీ సీఎం

<p>డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను చెప్పే సినిమా నటులను మనం చాలా మందిని చూశాం&period; నేటి మంత్రివర్గంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత దామోదం రాజనర్శింహ కూడా నిజంగానే ఐఏఎస్‌ అయి ప్రజలకు సేవ చేయాలనుకున్నారు&period; అనుహ్యంగా…

Read more

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కై భారీ కమిషన్లు..

<p>ప్రైవేటు ల్యాబ్ à°² యాజమాన్యంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కై భారీ మొత్తంలో కమిషన్లు దండుకుంటున్నారని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి&comma; ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఏలూరు…

Read more

తిరుమలను దర్శించిన అల్లు అర్జున్ కుటుంబం

<p>తిరుమల శ్రీవారిని అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు&period; అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి&comma; కూతురు అల్లు అర్హతో స్వామి వారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు&period; à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారులు వీరికి దర్శనం ఏర్పాటు…

Read more