సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు&period; సచివాలయంలో ఆయన తన ఛాంబర్ లో స్వీకరణ కార్యక్రమం పూర్తిచేశారు&period; అంతుకు ముందు ఆయనను వేద పండితులు ఆశీర్వదించారు&period; యాదాద్రితోపాటు పలు ప్రధాన ఆలయాల నుంచి వచ్చిన పూజారులు ముఖ్యమంత్రికి ప్రసాదాలు అందజేశారు&period; సచివాలయానికి వచ్చిన రేవంత్ నిర్ణీత సమయానికి తన ఛాంబర్ లో ప్రవేశించారు&period; పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు బాధ్యతలు తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..