health news

క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం కలకలం..

<p>క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం అంతమయ్యేలాలేదు&period; తాజాగా&comma; బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హోస్సేన్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు&period; 2021-22 సీజన్ లో జరిగిన అబుదాబి à°Ÿà±€10 లీగ్ లో నాసిర్ హొస్సేన్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు నిర్ధారణ…

Read more

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని…

<p>కృష్ణా జిల్లా&comma;పెనమలూరులో దారుణం జరిగింది&period; సాయి ప్రవీణ్&comma; మృదుల వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా మృదుల భర్త రిషేంద్ర అడ్డొస్తున్నాడని&comma; రిషేంద్ర ను హత్య కేసులో ఇరికించేందుకు సాయి ప్రవీణ్ పధకం రచించారు&period; à°ˆ క్రమంలో సాయి ప్రవీణ్ స్నేహితురాలు నాగమణిని చంపి…

Read more

ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన…

<p>వరంగల్&comma; ములుగు జిల్లాలో నేడు మంత్రుల పర్యటన&period; రాష్ట్ర అటవీ&comma; పర్యావరణ&comma; దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ&comma; రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ&comma; స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారం పర్యటన&period; మొదట…

Read more

మధుమేహం బాధపడుతున్నారా.. ఈ పండు తినండి!

<p>చాలామందిని పట్టిపీడిస్తున్న‌ వ్యాధులలో మధుమేహం à°’à°•‌à°Ÿà°¿&period; ఇది శరీరంలో అనియంత్రిత చక్కెర స్థాయి కార‌ణంగా సంభవిస్తుంది&period; శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి 250 కంటే ఎక్కువ ఉంటే&comma; వైద్యుడి వద్దకు వెళ్లడం మంచిదని చెబుతారు&period; బొప్పాయి తినడం వల్ల మధుమేహాన్ని అదుపులో…

Read more

ఘనంగా స్వామి వివేకానంద జయంతి..

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; విజయవాడ స్వామి వివేకానంద 161 à°µ జయంతి పురస్కరించుకొని à°…à°–à°¿à°² భారతీయ విద్యార్థి పరిషత్ &lpar;ABVP&rpar; ఆధ్వర్యంలో రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు&period; à°ˆ కార్యక్రమంలో రామకృష్ణ…

Read more

థియేటర్ వద్ద మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం..

<p>పల్నాడు జిల్లా దాచేపల్లిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం&period; దాచేపల్లిలోని అలంకార్ థియేటర్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రదర్శించలేదని థియేటర్ పై రాళ్లు విసిరిన మహేష్ బాబు ఫ్యాన్స్&period; థియేటర్ వద్ద బెనిఫిట్ షో సమయంలో…

Read more

పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య..

<p>నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది&period; కన్న తల్లే తన బిడ్డల్ని గొంతు నులిమి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది&period; à°ˆ ఘటన జిల్లాలోని నల్లమల లోతట్ట ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పేటలో జరిగింది&period; వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని చిన్న…

Read more

పండక్కి పల్లె బాట పడుతున్న పట్టణ ప్రజలు…

<p>సంక్రాంతి పండుగ వరస సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లె బాటపడుతున్న ప్రజలు దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ క్రమ క్రమంగా పెరుగుతుంది&period; దీనికి తగ్గట్టుగా టోల్…

Read more

కొత్త పింఛన్ల కోసం హెచ్‌ఐవీ బాధితుల ఎదురుచూపులు..

<p>కొత్త పింఛను మంజూరు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50వేల మంది హెచ్‌ఐవీ బాధితులు రెండేళ్ల నుంచి నిరీక్షిస్తున్నారు&period; వీరిలో కొందరు పింఛను రాకుండానే కన్నుమూస్తున్నారు&period; మరోవైపు పింఛను అందుకునేవారిలో కొందరు అనర్హుల జాబితాలో చేరుతున్నారు&period; à°ˆ పరిణామాలు హెచ్‌ఐవీ బాధిత…

Read more

శ్రీశైలంలో మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..

<p>నంద్యాల జిల్లా&comma; నేటి నుండి à°ˆ నెల 12 నుండి 18 వరకు శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు&period; శ్రీ స్వామి వారి యగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న ఆలయ…

Read more