latest news

చిరు వ్యాపారులపై పోలీసుల జులుం…

<p>చిరు వ్యాపారాల పైన జులుం ప్రదర్శిస్తున్న దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ మరియు పోలీసులు&period; అక్రమంగా రాత్రి సమయంలో తమ వ్యాపారాల మొత్తాన్ని కాళీ చేయించారంటు దాచేపల్లి లో కార్మికుల ఆందోళన&period; పల్నాడు జిల్లా దాచేపల్లి కోట్ల బజారుకు వెళ్ళే దారికి…

Read more

నేడు ఢిల్లీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

<p>నేడు ఢిల్లీలో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన&comma; మంత్రిగా ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి&period; నైట్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ కానున్న వెంకటరెడ్డి&period; తెలంగాణలో రహదారులకు&comma; జాతీయ…

Read more

అలెక్స్ జోన్స్ పై ట్విట్టర్ నిషేధం కొనసాగనుందా?

<p>ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి&comma; ఎలన్ మస్క్ ప్లాట్‌ఫారమ్‌పై వివాదాస్పద వ్యక్తులను తిరిగి తీసుకురావడానికి తన ఉద్దేశాన్ని స్పష్టంగా చేశారు&period; 2023 డిసెంబర్‌లో&comma; ట్విట్టర్ 2018లో నిషేధించిన కుట్ర సిద్ధాంతకర్త అలెక్స్ జోన్స్‌ను తిరిగి తీసుకురావడం గురించి ఆయన ప్రకటన చేశారు&period;<&sol;p>&NewLine;<p><strong>మస్క్…

Read more

పోలీస్ అధికారైతే అడ్డదారిలో పోవాలా…

<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో à°“ పోలీస్ ఉన్నతాధికారి అత్యుత్సాహం ప్రదర్శించాడు&period; కాకి బట్టలతో తమకు తెలిసిన వారిని&comma; ఆలయం ఎగ్జిట్ ద్వారం నుండి లోపటికి తీసుకెళ్తూ&comma; ఓవరాక్షన్ ప్రదర్శించాడు&period; పేదల దేవుళ్ళుగా చెప్పుకునే రాజన్న…

Read more

చత్తీస్ ఘడ్ నారాయణపుర్ జిల్లాలో నక్సల్స్ ఘాతకం…

<p>ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లా నక్సల్స్ ఘాతుకం&comma; చోటే డోంగర్ గ్రామస్థుడిని నక్సలైట్లు గొడ్డలితో నరికి చంపారు&period; మృతుడు కోమల్ మంజ అని పోలీస్‌లు గుర్తించారు&period; చోటే డోంగర్ గ్రామంలో పేరు పొందిన నాటువైద్యుని మేనల్లుడు మంజ తన మేనమామతో కలిసి…

Read more

పాలకుర్తి సోమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు…

<p>పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే à°—à°¾ గెలుపొంది కార్యకర్తల జనసందోహంతో భారీ ర్యాలీతో తొలిసారిగా మండల కేంద్రానికి విచ్చేసి ప్రముఖ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన కోరిన కోరికలు తీర్చే స్వయంభు శ్రీ à°šà°‚à°¡à°¿à°• సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన…

Read more

రైతు అవగాహన సదస్సు…

<p>రసాయనిక&comma; సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన సదస్సు శ్రీ కాళహస్తిలో ఏపీ సీడ్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు జరిగింది&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ గురుమూర్తి&comma; స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి&comma; ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు…

Read more

మరో పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే….

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలు వరకు వర్తించే à°ˆ పథకాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించారు&period; పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ…

Read more

Spotify సంస్థ నుంచి తప్పుకోనున్నCFO పాల్

<p>హైదరాబాద్&comma; డిసెంబర్ 10&comma; 2023&colon; Spotify యొక్క ప్రధాన ఆర్థిక అధికారి &lpar;CFO&rpar; పాల్ వచ్చే ఏడాది పదవి నుండి తప్పుకోనున్నట్లు సంస్థ ప్రకటించింది&period; పాల్ 2015 నుండి Spotifyలో CFOà°—à°¾ ఉన్నారు మరియు సంస్థ యొక్క విస్తరణకు కీలక పాత్ర…

Read more

జగన్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం – మంత్రి నాగార్జున

<p>వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని రైతులను పరామర్శించడానికి వచ్చావని&period; రైతులను పరామర్శించేందుకు వచ్చిన నువ్వు కులమతాల పేరుతో ప్రశాంతంగా ఉన్న మా డెల్టా ప్రాంతానిక తగాదాలు పెడతావా అని మంత్రి నాగార్జున మండిపడ్డారు&period; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…

Read more