పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ(NTPC) ఎన్టీపీసీ పరిధిలోని తెలంగాణ ప్రాజెక్టు సంబంధించిన రెండవ దశ 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని దేశ ప్రధాని ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు. కాగా ఇటీవలే ఈ యూనిట్ ను అధికారులు వాణిజ్యపరంగా …
pm modi
-
-
దేశ ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వివరాలు………! ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో నేడు పర్యటించనున్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. లోక్ సభ ఎన్నికల శంఖారావం లో భాగంగా అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన మంత్రి పర్యటన. ఢిల్లీ(Delhi) …
-
సముద్రంలో మునిగిపోయిన ప్రాచీన నగరం ద్వారకను ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ ద్వారా సందర్శించారు. జలగర్భంలో శ్రీకృష్ణుడికి భక్తిపూర్వకంగా ప్రార్థనలు జరిపారు. అనేక సంవత్సరాలుగా ద్వారకను సందర్శించాలని అనుకుంటున్నానని, ఇప్పటికి ఈ కోరిక నెరవేరిందని, ఇదొక దివ్య అనుభూతి …
-
ప్రధాని మోదీ గుజరాత్లోని ద్వారక పర్యటన: ఈ రోజు ప్రధాని మోదీ గుజరాత్లోని ద్వారక పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతు వంతెనను ప్రారంభించనున్నారు. దీంతో పాటు అనేక ప్రాజెక్టులను ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ఈ క్రమంలో రాజ్కోట్ …
-
బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్న అవార్డు దక్కింది. 1990వ దశకం ప్రారంభంలో అయోధ్యలోని రామ మందిరం కోసం రథ యాత్రతో..బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ పార్టీని జాతీయ స్థాయికి చేర్చారు. ఆయనకు భారత …
-
రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పరిపాలన దక్షతకు శ్రీరాముడు మారు పేరు అని ప్రశంసించారు. శ్రీరాములు దేశ ప్రజలందరికీ ప్రేరణ అని తెలిపారు. అక్రమంగా వచ్చే అధికారాన్ని స్వీకరించవద్దని రాముడు …
- Andhra PradeshKurnoolLatest NewsMain NewsOpinionPolitical
సత్యసాయి జిల్లా పర్యటించనున్న ప్రధాని మోడీ…
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు 12 గంటల 50 నిమిషాలకు చేరుకుంటారు. MI- 17 హెలికాప్టర్ ద్వారా హిందూపురం సమీపంలోని లేపాక్షి లో హెలిపాడ్ లో దిగుతారు. అనంతరం లేపాక్షి లోని వీరభద్ర ఆలయానికి …
-
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారు చర్చించినట్లుగా …
-
ప్రధాని మోడీ, సీఎం జగన్ ఇద్దరు ఒక్కటే అని ప్రజలు గమనించాలి. ప్రభుత్వం మైనారిటీల కార్పొరేషన్ రద్దు చేసి హక్కులను కాలరాసింది. ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశానికి టిడిపి నేతలు హాజరు అయ్యారు. చంద్ర బాబు హయాంలో ముస్లిం …
- NationalLatest NewsMain NewsPoliticalPoliticsTelangana
ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి – నరేంద్ర మోడీ
శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులంతా ఫలప్రదమైన చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మీ ఓటమి తాలూకు అసహనాన్ని పార్లమెంట్లో ప్రదర్శించొద్దు అని మోదీ కాంగ్రెస్కు హితవు పలికారు.శీతాకాల సమావేశాల నిమిత్తం పార్లమెంట్కు …