పుష్ప 2 ప్రీరిలీజ్ సందర్భంగా.. హైదరాబాద్ సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో …
Hyderabad
-
- TelanganaFilmHyderabadLatest NewsMain News
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్… భార్య స్నేహ రెడ్డి కి ధైర్యం చెప్పిన బన్నీ
అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమా పుష్ప 2. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న విడుదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ లో ఈ సినిమా చూడడానికి అల్లు అర్జున్ కూడా …
-
సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ విషయంలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు నివాసంలో జరిగింది వాళ్ల వ్యక్తిగతమని… అయితే వాళ్ల …
- TelanganaHyderabadLatest NewsMain News
భూదాన్ భూముల స్కామ్ లో .. మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులు
భూదాన్ భూముల స్కామ్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాగర్కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమోద డెవలపర్స్కి చెందిన సూర్య తేజతో పాటు కె.ఎస్.ఆర్ …
-
అదనపు ఆదాయం కోసం సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రగ్స్ వ్యాపారుల అవతారమెత్తారు. నలుగురు ఐటీ ఉద్యోగుల నుంచి లక్షా 25 వేలు విలువ చేసే డ్రగ్స్, బైకులను ఎక్సైజ్ STF పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, కేరళ, ఏపీ, …
-
కేటీఆర్ ప్రతీది రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు రావొద్దని కేటీఆర్ చెప్పారని దీన్ని బట్టి ఆ పార్టీ మానసిక స్థితి ఏంటో తెలుస్తుందన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు …
-
మీడియాపై జరిగిన దాడికి తండ్రి తరఫున క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్.. మా నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు. మా నాన్నను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారని ఆరోపించారు. మా నాన్న …
-
న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు పైశాచిక దాడిని జర్నలిస్ట్ సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. మోహన్బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మోహన్బాబును వెంటనే అరెస్ట్ చేయాలని సీనియర్ జర్నలిస్టులు …
-
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు కుటుంబ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోహన్బాబు, మనోజ్ మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదిరింది. పరస్పర ఫిర్యాదులతో రచ్చకెక్కిన ఈ వ్యవహారం ఘర్షణలతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈనేపథ్యంలో మోహన్బాబుతో పాటు …
-
సైబరాబాద్ పరిధిలో 3 కోట్ల 30 లక్షల విలువ చేసే 11 వందల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2023 ఏప్రిల్ 20న కేంద్ర ప్రభుత్వం CEIR ప్రవేశపెట్టిందని డీసీపీ నర్సింహా తెలిపారు. అయితే దీనికి ఎక్కువగా …