పుష్ప 2 ప్రీరిలీజ్ సందర్భంగా.. హైదరాబాద్ సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. తాజాగా ఈ కేసులోనే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హీరో అల్లు అర్జున్ డిసెంబరు 11న హైకోర్టును ఆశ్రయించారు. తన రాక కారణంగా తొక్కిసలాటలో భార్య రేవతి మృతి చెందడం. కుమార్తె, కుమారుడు తీవ్రంగా గాయపడడంపై ఎం.భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.
అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు రావడం వల్లే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్కు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తాం’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ను రిమాండ్కు తరలించేందుకు పోలీసులు సిద్దం అయ్యారు. మరోవైపు చిక్కడపల్లి పీఎస్ వద్దకు భారీగా తగ్గేదేలే అంటూ.. అల్లు అభిమానులు చేరుకుంటున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- CVR NEWS LIVEAdvertisements
- కడప లో వైసీపీకి షాక్టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు… పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్.. వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు… చక్రాయపేట,వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు…
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి