మల్లెల రాజేష్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత…

Tension at Mallela Rajesh's office

Advertisements

&NewLine;<p>చిలకలూరిపేట వైఎస్ఆర్సిపి ఇన్చార్జి మల్లెల రాజేష్ నాయుడుకి అభ్యర్థిగా పోటీ చేయకుండా గుంటూరుకు చెందిన కావటి మనోహర్ నాయుడు కు ఇక్కడ అభ్యర్థిత్వం ఇస్తున్నట్లు సమాచారం తెలిసింది&period; దీంతో మల్లెల రాజేష్ నాయుడు సీఎం అధికారులు పిలిపించి తనకు టికెట్ నిరాకరించినట్లు తెలియటంతో మల్లెల రాజేష్ నాయుడు కార్యాలయం వద్ద ఉత్రికత చోటుచేసుకుంది&period; ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడుతూ ఇక్కడ మంత్రిగా పనిచేసే గుంటూరు వెళ్లి పోటీ చేయటం కాదు చిలకలూరిపేటలో పోటీ చేయమని సవాల్ విసిరారు&period; ఇక్కడ తన దగ్గర ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఆయన ఆరోపించారు&period; మరి రాజశేఖర్ కు టికెట్ ఇస్తే 20 కోట్లు ఇస్తానని మల్లెల రాజేష్ నాయుడు ప్రకటించారు&period; ఇరువురు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో స్థానికులు ఆపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..