నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.

నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన

Advertisements

<p>నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించారు&period; 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయ సముదాయాన్ని ఆయన పరిశీలించారు&period; నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు&period; గుడిపల్లి PACS పరిధిలో 66 శాతం వరి కొనుగోళ్లు పెరిగాయని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు&period; 29 వేల మెట్రిక్ టన్నుల నుంచి 48 వేల మెట్రిక్ టన్నులకు వరికొనుగోళ్లు చేరాయన్నారు&period; దేవరకొండ నియోజకవర్గంలో లక్ష మెట్రిక్ టన్నులకు పైగా వరి కొనుగోళ్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బాలు నాయక్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.