సమ్మెలో పాల్గొన్న చిన్నారులు…

The children who participated in the strike...

Advertisements

&NewLine;<p>మార్కాపురం లో అంగన్వాడి కార్యకర్తలు&comma; ఆయాలు చేస్తున్న 9 వ రోజు సమ్మెలో అంగన్వాడి కార్యకర్తలకు వారి పిల్లలు సమ్మెలో పాల్గొని తల్లులకు సంఘీభావ తెలిపారు&period; తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు&period; అనంతరం పట్టణంలో అంగన్వాడి కార్యకర్తలు&comma; అయాలు జోలే పట్టి అన్నీ బజార్లలో భిక్షాటన చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ ఆవేదన అర్థం చేసుకోవాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.