పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలు..!

YSRCP

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి అసైన్డ్ భూములకు శాశ్వత హక్కు పట్టాల పంపిణీ సభకు బలవంతంగా ప్రజలను బస్సులలో తరలించారని ఆరోపణలు గుప్పిస్తున్నాయి&period; స్థానిక కాలేజీల నుండి విద్యార్థులు తరలించారు&period; ఏలూరు జిల్లాలోని పలు విద్యాసంస్థలకు సెలవులకు ప్రకటించి స్కూల్ బస్సులలో విద్యార్థులను ప్రజలను తరలించారు&period; విసన్నపేటకు చెందిన పలువురు వృద్ధులు ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వెళుతుండగా తమను బస్సులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళ్తామని నమ్మబలికి అధికారులు సీఎం సభకు తీసుకొచ్చారని ఆ వృద్ధుడు ఆరోపిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.