నేడు స్వగ్రామానికి చేరుకున్న భౌతిక కాయాలు..

ponnada nageswar rao

Advertisements

&NewLine;<p>వారం రోజుల క్రితం అమెరికాలోని టెక్సస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పొన్నాడ నాగేశ్వర రావు&comma; ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి భౌతిక కాయాలు అమలాపురం కె&period;అగ్రహారం లో వారి స్వగృహానికి చేరుకున్నాయి&period; అనంతరం ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటికి తీసుకుని వెళ్లారు&period; ఎమ్మెల్యే సతీష్ ఇంటి వద్దకు మంత్రి పినిపే విశ్వరూప్&comma; జిల్లా నాయకులు&comma; అభిమానులు&comma; కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..