ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలి.

veligonda project

Advertisements

&NewLine;<p>ప్రకాశం మార్కాపురం వెలుగొండ ప్రాజెక్ట్ ను త్వరితగతిన పూర్తి చేయాలని&comma; నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని&comma; నల్గొండ ప్రాజెక్ట్ కాలువలకు బీజేపీ నాయకులు కీర్తిశేషులు రాములు పేరు పెట్టాలంటూ&comma; బీజేపీ రాష్ట్ర నాయకులు శిరసనగండ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక గడియార స్తంభం నుండి ర్యాలీగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిరసన ప్రదర్శన చేశారు&period; ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కన్వీనర్ చిన్నయ్య&comma; ఎర్రగొండపాలెం మాజీ కన్వీనర్ ప్రసాద్&comma; బీజేపీ సీనియర్ నాయకురాలు శాసనాల సరోజినీ&comma; న్యాయవాది&comma; కడియం రామయ్య&comma; బీజేపీ నాయకులు&comma; కార్యకర్తలు&comma; పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..