తమ పై దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు..

G.V. Anjineyulu

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా&comma; నరసరావుపేట లోని ఎస్పీ రవి శంకర్ రెడ్డిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు కలిశారు&period; అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ&period;&period; వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం పచ్చని గ్రామాల్లో చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు&period; వైసీపీ నాయకులు తమ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని ఆరోపించారు&period; ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేశానని&comma; న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్