392
పెనుగంచిప్రోలు (Penuganchiprolu) గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగ్గయ్యపేట నియోజక వర్గం పెనుగంచిప్రోలులో ఇరువర్గాల మధ్య జరిగిన వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. ఈ దాడిలో నలుగురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్ధానికులు ఆసుపత్రికి జగ్గయ్యపేట తరలించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డౌన్ సెంటర్ రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న ఏసీపీ రవి కిరణ్, సిబ్బందితో సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు. దీనిపై పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
ఇది చదవండి: రాబోయే ఎన్నికల్లో విజయం మాదే…
రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …
దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. …
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 196560